PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్​ను కలిసిన డా. రమేష్​ బాబు

1 min read

కర్నూలు,  పల్లెవెలుగు: కర్నూలు జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రంజిత్​ బాషను సైకియాట్రిక్​ అసోసియేషన్​ జిల్లా అధ్యక్షుడు, మానస హాస్పిటల్​ అధినేత డా. రమేష్​ బాబు బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూలబొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వైద్యరంగంలో కర్నూలుకు మెడికల్​ హబ్​ గా పేరుగాంచిందని, వైద్యపరంగా మరింత అభివృద్ధి చెందేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా డా. రమేష్​ బాబు కలెక్టర్​ రంజిత్​ బాష దృష్టికి తీసుకొచ్చారు.

About Author