PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నియోజవర్గ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి దంపతులు బుధవారం నాడు విజయవాడ సిఎం క్యాంప్ ఆఫీస్ లో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడునీ మర్యాదా పూర్వకంగా కలిసి, పాణ్యo నియోజకవర్గo లో పలు సమస్యలను వివరించారు గత ఐదు సంవత్సరాలుగా మరమ్మతుకు నోచుకొని ముఖ్యమైన ప్రాజెక్టు అలగనూరు ప్రాజెక్టుపై రిప్రజెంటేషన్  అందజేశారు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్యను తీర్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు .

About Author