PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ అధికారులకు వినతి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : మండల పరిధిలో బోడబండ  గ్రామానికి బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి జి నల్లా రెడ్డి  యాదవ్ రాష్ట్ర సహా కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపో అధికారులు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్కూల్ కాలేజీ సమయాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎమ్మిగనూరు ఆర్టీసీ అధికారులు కోరుతూ బోడబండ చిన్నాపురం   దేవిబెట్ట కోటేకల్  గ్రామాలకు సమయానికి నడపాలని ఈ కార్యక్రమంలో  నాయకులు కార్యదర్శి దయ సెక్రెటరీ అనిల్ పాల్గొన్నారు . వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో లో విద్యార్థులు  పాల్గొన్నారు.

About Author