PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాలనను గాడిలో పెట్టండి.. సమస్యలపై స్పందించండి

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

కొత్త అధికారులకు మండల ప్రజల విన్నపం

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  ఎన్నికలు జరిగి దాదాపు మూడు నెలలు కావడం కొత్త అధికారులు రావడానికి సమయం పట్టడంతో మండలంలో ప్రధాన సమస్యలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ ఎంఆర్ఓ లేక రెవిన్యూ సమస్యలు పరిష్కారం కాక రైతులు కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు ఎన్నికల సమయంలో విధులు నిర్వహించడానికి వచ్చిన అధికారులు ప్రధాన సమస్యలపై ఎటువంటి పరిష్కారం చూపక కొత్త అధికారులతో పని చేయించుకోండి అని చెప్పడం స్పందించేవారు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే గత పది రోజుల నుండి ఇక్కడికి రెగ్యులర్ అధికారులను ప్రభుత్వం కేటాయించడంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కు సోమవారం నాడు మండల స్థాయి అధికారులు అందరూ హాజరు కావడంతో .ఇప్పుడైనా వాయిదా పడ్డ  తమ సమస్యలు తీర్చాలని మండల వాసులు కోరుతున్నారు,

About Author