PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహశీల్దారు గా భాద్యతలు చేపట్టిన సరస్వతి

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: చెన్నూరు మండల తహశీల్దారు గా సరస్వతి సోమవారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది. కాగా చెన్నూరు నందు తహశీల్దారు గా విధులు నిర్వహిస్తున్న జీవన్ చంద్రశేఖర్ కలెక్టరేట్ కు బదిలీపై వెళ్లడం జరిగింది. ఖాజీపేట మండలంలో తహశీల్దారు గా విధులు నిర్వహిస్తున్న సరస్వతి బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. ఈమె గతంలో చెన్నూరు తాసిల్దారుగా విధులు నిర్వహిస్తూ బదిలీపై కమలాపురం వెళ్లడం జరిగింది, ఈ సందర్భంగా తాహాశిల్దార్ మాట్లాడుతూ, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆన్లైన్, భూ సమస్యలు వంటి వాటి పై ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు, అలాగే ప్రజలకు అందుబాటులో ఉంటు రెవెన్యూ పరమైన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *