PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో  సమీక్ష సమావేశం

1 min read

చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్

రహదారులు,డ్రైనేజీ నిర్మాణాలు త్వరగన పూర్తి చేయాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : పంచాయతీ రాజ్ కమీషనర్ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సూచన మేరకు ఉపాధి హామీ మెటీరియల్ కంపోనెంట్ నిధులతో  నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో నిర్మించనున్న సీసీ రహదారులు, డ్రైనేజీ ల నిర్మాణాలపై నాలుగు మండలాల పంచాయతీ రాజ్  ఏఈ లతో చింతలపూడి శాసన సభ్యులు సొంగ  రోషన్ కుమార్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశం  నిర్వహించారు.ఈ సందర్భంగా ఈ నెల 14 నుండి ‘పల్లె పండగ’ కార్యక్రమం లో భాగంగా పండుగలా సీసీ రహదారులు, డ్రైనేజీ నిర్మాణాలు త్వరగతిన పూర్తిచేసి ప్రారంభించాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్  సూచించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *