PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దసరా పండుగ సందర్భంగా సబ్పిడీ ధరలలో వంట నూనెల అమ్మకం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: దసరా పండుగ సందర్భంగా రాష్ట వ్యాప్తంగా అన్ని దుకాణాల వద్ద సబ్సిడీ  ధరలలో వంట నూనెల అమ్మకం కార్యక్రమంలో భాగంగా ఈరోజు  కర్నూలు సి క్యాంపు రైతు బజార్‌లో వినియోగదారుల వ్యవహారములు, మరియు ఆహార, పౌరసరఫరాల శాఖ వారి ఆధ్వర్యంలో  రూ. 110/-  లకే పామాయిల్ ప్యాకెట్, 124/- లకే  సన్ ఫ్లవర్ ఆయిల్ ప్యాకెట్లను  ప్రజలకు అందజేస్తున్న  పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరిత రెడ్డి . ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ నవ్య ,జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజ రఘువీర్ గారు మరియు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *