PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఖరీఫ్ సీజన్ గాను  డి ఏ పి సబ్సిడీపై మంజూరు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండలంలోని రామన పల్లె రైతు భరోసా కేంద్రానికి ఖరీఫ్2024 సీజన్ 400 బస్తాలు  సబ్సిడీపై రైతులకు మంజూరైనట్లు గురువారం గ్రామ వ్యవసాయ సహాయకులు యు సునీల్ అన్నారు, రైతులు రైతు భరోసా కేంద్రాల్లో తమ వద్ద ఉన్న పట్టాదార్ పాస్ పుస్తకం. ఆధార్ కార్డు మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకొని తమ పేర్లు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు. ప్రతి రైతు తమకు సంబంధించిన పంటలను రైతు భరోసా కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు ,ఆయా రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతున్నదని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

About Author