PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన సర్పంచ్

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడిగరేవుల   గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో మధ్యాహ్న భోజన పథకం ను గురువారం నాడు  సర్పంచ్ రామ్మోహన్ రెడ్డి తనిఖీ చేశారు  ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనాన్ని మెనూ ప్రకారం నిర్వాహకులు అందిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేస్తారు అలాగే విద్యార్థులు ఆహారాన్ని వేస్ట్ చేయకూడదని అన్నారు ,అలాగే నాణ్యమైన భోజన అందించాలని , మెనూ ప్రకారం వంటలు చేయాలని నిర్వాహకులకు సూచించారు , ఈ కార్యక్రమం లో పంచాయితీ సెక్రటరీ మహబూబ్ బాషా పాల్గొన్నారు.

About Author