PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలీ పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ లో సర్వేపల్లి రాధాకృష్ణన్ 137వ జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం ప్రధానచార్యులు రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం  ఈయన గొప్ప విద్యావేత్తా అని రాష్ట్రపతి గా, ఉపరాష్ట్రపతి గా పని చేసారని కొనియాడారు.1888సంవత్సరం తిరుతని గ్రామంలో జన్మించారని కొనియాడారు. తన ప్రసంగంలో ఈయన కు భారత రత్న అవార్డు లభించిందని, మైసూర్ నుండి స్థాన చలనం అయినపుడు తన విద్యార్థులు తన గుర్రపు బండికి గుర్రాలు లేకపోయినా పిల్లలు గుర్రపు బండిని స్టేషన్ వరకు లాగివీడ్కోలు చెప్పారు.బహు భాష పండితుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో  పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *