PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసిపికి మద్దతుగా ఏస్.డి.పి.ఐ పార్టీ కి చెందిన 500  మైనార్టీ కుటుంబాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండలం ఏస్.డి.పి.ఐ పార్టీ  ఈబిసీ కాలని కు చెందిన మైనార్టీ  500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీపార్టీ కు మద్దతు తెలుపుతాముఏస్.డి.పి.ఐ పార్టీ నాయకులుఆలూరు నియోజకవర్గంలో మైనార్టీ సోదరుల శ్రేయస్సుకు ఎమ్మెల్యే అభ్యర్థి వీరుపాక్షి గారు  ఎంతో కృషి చేస్తున్నారు….-మైనార్టీ సోదరులందరూ సీఎం జగన్ కు మద్దతుగా నిలవాలి…వైకుంఠం మల్లికార్జునఆలూరు నియోజకవర్గంహోళగుంద లోని ఈబీసీ  కాలనిలో ఎస్.డి.పి.ఐ కు చెందిన 500 మైనార్టీ కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు మద్దతు తెలిపారు…ఈబీసి కాలని లో నిర్వహించిన మైనారిటీ మీటింగ్  కార్యక్రమంలో  ఏస్.డి.పి.ఐ మైనార్టీ మీటింగ్ కు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బుసినె విరుపాక్షి ,వైకుంఠం మల్లికార్జున చౌదరి ,శశికళ !!!!ఈ సందర్భంగా విరుపాక్షి ని స్థానిక మైనార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు.అనంతరం విరుపాక్షి   మాట్లాడుతూ సీఎం జగన్  ఆన్న చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితులై ,పేద ప్రజల శ్రేయస్సు ఆయన చేస్తున్న కృషి ముగ్ధులై పెద్ద ఎత్తున మైనార్టీ సోదరులు పార్టీకి మద్దతు తెలపడం  సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మైనారిటీల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని  తెలిపారు. 2019 నుంచి మైనార్టీల అభ్యున్నతి కోసం జగనన్న ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని గతానికి, ఇప్పటికి మధ్య తేడాను మైనార్టీ సోదరులు గమనించాలని విరుపాక్షి  అన్నారు. పేద ముస్లింలందరికీ దివంగత నేత వైఎస్సార్ రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. రాజకీయంగా మైనార్టీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు.’అన్ని రంగాల్లో మైనారిటీ సంక్షేమానికి  అన్ని పదవుల్లో 50 శాతం అవకాశం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చేలా సీఎం జగన్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో శేషప్పా, మండల కన్వీనర్ షాఫ్ఫుల్ల,ఎంపీపీ ఈసా,జేఏసీ కన్వీనర్ మళ్ళీ,గిరి  అబ్దుల్ హమీద్, సుబని,అబ్దుల్ రెహమాన్,సలాం,షాఫ్ఫీల్ల,టీ భాష, షాఫ్రి అల్లబకష్,ఫక్రుడిన్ సాబ్ ,సౌధు బాషా ,అలి ,SDPI అలూరు అసెంబ్లీ నాయకులు వార్డ్ మెంబర్,మసీద్ పెద్దలు,మహిళలు పాల్గొన్నారు.

About Author