PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర స్థాయి టైక్వాండో పోటీలకు ఎంపిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మంగళవారంఉదయం అవుట్డోర్ స్టేడియంలో కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా టైక్వాండ పోటీలు ప్రారంభం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి భూపతి రావు టైక్వాండో పోటీలు ప్రారంభం చేశారు ఆయన మాట్లాడుతూ టైక్వాండో పోటీలకు విచ్చేసిన విద్యార్థులు అభినందనలు తెలియజేయడం జరిగింది క్రీడాకారులు పోటీలలో పథకాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపీ కావాలని అభినందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఇర్ఫాన్ శేషు పని ఇమ్రాన్  సాయి కోచ్ కార్తికే  కర్నూలు జిల్లా టైక్వాండో అసోసియేషన్ జాయింట్ తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

About Author