PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పాణ్యం ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన  టిడిపి సీనియర్​ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఎపి అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు డెవలప్మెంట్ మెంబర్ గా కల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు డి రామాంజనేయులు ని ఎన్నిక చేయడం తో ఈరోజు పాణ్యo ఎమ్మెల్యే శ్రీమతి చరిత రెడ్డి ని మరియు టీడీపీ సీనియర్ నాయకులు నందికొట్కూరు నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి  వెంకటరెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *