PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిమజ్జనం స్థలాన్ని పరిశీలించిన  ఎస్​ఐ బాల నరసింహులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: హొళగుంద కేంద్రంలో రేపు LLC కెనాల్ నందు వినాయక నిమజ్జనం సందర్బంగా నిమజ్జన స్థలానికి హొళగుంద SI బాల నరసింహులు, పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్ గౌడ్, సర్పంచ్ తనయుడు పంప,,మరియు మాజీ టీడీపీ కన్వీనర్ క్లస్టర్ ఇంచార్జ్ వీరన్న గౌడ్, నిమర్జనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది,  నిమజ్జనానికి కావాల్సిన తగిన ఏర్పాట్లను చేసుకోవాలని మరియు నిమజనానికి వచ్చేభక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా తగిన ఏర్పాట్లను చేయాలనీ లైట్లు బారికెట్లు  సమకూర్చాలని పంచాయతీ మరియు ఎలక్ట్రికల్, రెవెన్యూ డిపార్ట్మెంట్ లకు సూచించడం జరిగింది.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *