PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్సై సారు మా సమస్యను చూడరు .. ద్విచక్ర వాహనదారుల ఇబ్బందులు..

1 min read

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; brp_mask:0; brp_del_th:null; brp_del_sen:null; delta:null; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 2097152;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 45;

పల్లెవెలుగు వెబ్ గడివేముల: రోడ్డు వెంబడి మూగజీవాలను అలాగే వదిలేయడంతో సాయంత్రం అయితే చాలు బూజునూరు గ్రామంలో రోడ్డుపై మందులుగా ఆవులు ఉండడం ద్విచక్ర వాహనదారులకు ఇబ్బందిగా మారింది ట్రాఫిక్ జామ్ కూడా అవుతుందని కొంతమంది గ్రామస్తులు రోడ్డుపైనే మూగజీవాలను కట్టేస్తున్నారని అవి కదిలినప్పుడు ద్విచక్ర వాహనదారులకు తగిలితే గాయాల పాల్గొనడం జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు గడివేముల ఎస్ఐ గారు తమ సమస్యను పరిష్కరించాలని మూగ జీవాలను వాటి యజమానులు రోడ్డుపై వదలకుండా చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు ప్రజలు కోరుతున్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *