PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: నేడు విజయవాడ లో  విద్యాభవన్ లో పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ (సర్వీసెస్) మువ్వ రామలింగం ని ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ బాలాజీ , కృష్ణా జిల్లా బాధ్యులు బి రఘునాథ్, సతీష్ కుమార్ లు కలసి విద్యారంగ మరియు ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చే కోరడం జరిగింది.

About Author