PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు హక్కు ను వినియోగించుకున్న … కర్నూలు జిల్లా ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా కేంద్రంలో కొత్తపేటలోని సెయింట్ జోసఫ్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో సోమవారం  జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఐపియస్ సతీమణితో కలిసి ఓటు వేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ..కర్నూలు జిల్లా లో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి.జిల్లా పరిధిలో ఎన్నికల పోలీంగ్ కేంద్రాల  వద్ద  ఎప్పటికప్పుడూ భద్రతను పర్యవేక్షిస్తున్నాము.ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యత ఉన్నది.పౌరులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు.  జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

About Author