PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి ఎంపీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఢిల్లీలో టీడీపీ పార్టీ సహచర ఎంపీలు అందరు కలిసి పార్లమెంట్ స్పీకర్ ఛాంబర్ లో 18వ పార్లమెంట్ నూతన స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా ని మర్యాదపూర్వకంగా కలిసి, వారికి హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను అందించడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు.

About Author