PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్ర బడ్జెట్ లో ఏపీ  ప్రత్యేక హోదా అంశంపై ఊసే లేదు..

1 min read

ఎన్ ఎస్ యు వై జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిదని, తిరుపతి సభలో మోడీ  ఐదు సంవత్సరాలు కాదు ఆంధ్రప్రదేశ్ కు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కల్పిస్తామని మాట మరచారని,  విద్యారంగానికి బడ్జెట్లో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, విభజన హామీలు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్లపై మాట్లాడకపోవడం దారుణమని, ఇది కేవలం ఎన్నికల మేనిఫెస్టో బడ్జెట్ లా ఉందని , విభజన చట్టంలోని హామీలు, విద్య, నిరుద్యోగ యువతకు ఈ బడ్జెట్లో మొండిచూపు చూపారని, కూటమి ప్రభుత్వం బడ్జెట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

About Author