PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పారిశుద్ధ్య కార్మికుల మస్తార్ పాయింట్లను అకస్మిక తనిఖీ

1 min read

హెల్త్ ఆఫీసర్ డాక్టర్:మాలతి

పలు డివిజన్లో డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించి సిబ్బందికి సలహాలు సూచనలు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నగర పారిశుద్ధ్య విభాగం ప్రతి రోజు పర్యవేక్షణ లో భాగంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా: మాలతి  ఉదయం 5:00 గంటల నుంచి పలు పారిశుద్ధ్య కార్మికుల మస్తర్ పాయింట్లను ఆకస్మిక తనిఖీ చేశారు అందులో భాగంగా జోరు  వర్షంలో పలు డివిజన్లో తిరిగి జరుగు పారిశుద్ధ్య పనులను, డ్రైనేజీ వ్యవస్థను పర్వేక్షించి సిబ్బందికి తగు సూచనలు తెలియజేసినారు.

About Author