PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

శ్రీరామ నవమి ఉత్సవాల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతియాజ్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వైసీపీ అభ్యర్థి ఏఎండీ ఇంతియాజ్ బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్బంగా పాతబస్తీ లోని రాంబోట్ల దేవాలయంలో జరిగిన కల్యాణ మహోత్సహావ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవాలయ అర్చకులు వారికీ, మాజీ శాసన సభ్యులు ఎస్వీ .మోహన్ రెడ్డి కి, శాలువాలతో సత్కరించారు. అనంతరం భక్తులకు శ్రీరామానవమి, శుభాకాంక్షలు తెలిపారు. అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు.కార్యక్రమం లో వైసీపీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణమ్మ, కె డీసీసీ, బ్యాంకు చైర్మన్ విజయమనోహరి, వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author