PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దుర్వేసి రైతు భరోసా కేంద్రం రైతులకు యూరియా పంపిణి..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  గడివేముల మండలం,దుర్వేసి గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం నాడు  రైతన్నలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన యూరియా బస్తాలను పంపిణీ చేసిన టీడీపీ నాయకులు అంగజాల కృష్ణ యాదవ్ (నియోజకవర్గం బిసి సెల్ అధ్యక్షులు) ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ముఖ్యంగా అన్నదాతలకు ప్రత్యేక పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో  శ్రీనివాస్ యాదవ్,K దామోదర్ రెడ్డి,దస్తగిరి మరియు ఐటీడీపి రాజశేఖర్ పాల్గొన్నారు. 

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *