అత్యంత వైభవంగా శ్రీమత్ ఆంజనేయ స్వామి 44వ రథోత్సవం.. పల్లెవెలుగు, ఆదోని:కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని క్రాంతినగర్లో శ్రీ మత్ ఆంజనేయ స్వామి 44వ రథోత్సవ వేడుకలు...
అభిషేకం
కాలినడకన వెళ్లే అయ్యప్ప మాలధారులకు అన్నప్రసాదం ఏర్పాటు కర్నూలు: పరమ పవిత్రమైనటువంటి అయ్యప్ప స్వామి వారి దీక్షాధారణ స్వీకరించి శబరిమల యాత్రకు నిజామాబాద్ నుండి కాలినడకన ప్రయాణం...
కర్నూలు: కర్నూలు నగరంలోని సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము నందు మంగళవారం అమావాస్య సందర్భంగా భక్తులు నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూల మంత్ర సహిత చండీహోమం నిర్వహించారు....
పల్లెవెలుగు వెబ్ హోళగుంద : అమావాస్య సందర్బంగా దేవరగట్టు శ్రీ మళ మాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ...
పల్లెవెలుగు:కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా కర్నూలు నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో భక్తులు శ్రీ గౌరీ శంకర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు....