పల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లాలోని 2వేల గ్రామాలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెబాట పట్టారు. వేతనాలు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని...
జీతాలు
పల్లెవెలుగువెబ్ : సాయంత్రానికి ఉద్యోగులందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తెలిపింది. పీఆర్సీపై ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల కమిటీ ఎదుట...
పల్లెవెలుగువెబ్ : కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ...
పల్లెవెలుగువెబ్ : పీఆర్సీ జీవోల రద్దు, ఇతర అంశాల పై ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో పాల్గొనాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. పీఆర్సీ సాధన...
పల్లెవెలుగువెబ్ : కొత్త పీఆర్సీ జీవోల ప్రకారమే జనవరి వేతనాలు, పించన్లను ఫిబ్రవరిలో చెల్లించాలని ఆర్థిక శాఖ మరోసారి స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగానే వీటికి సంబంధించిన...