పల్లెవెలుగు వెబ్ : ఉగాది పర్వదినం పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ తోపాటు పలు రాష్ట్రాల...
శ్రీశైలం
పల్లెవెలుగు వెబ్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామివార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు దేవస్థానం అధికారుల అనాలోచిత నిర్ణయాలతో అవస్థలు పడుతున్నారు. మల్లన్నను దర్శించుకునేందుకు...
పల్లెవెలుగు వెబ్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు ఆదివారం తెల్లవారుజామున దర్శించుకున్నారు. శ్రీశైల...
30 వరకు స్పర్శదర్శనంపల్లెవెలుగు వెబ్: దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీశైలంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం...
పల్లెవెలుగు వెబ్: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ శనివారం సాయంత్రం దర్శించుకున్నారు. శ్రీశైల మల్లన్న దర్శనార్థం ఆలయం...