PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పదవ తరగతి ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన ఆకుల మనస్విని

1 min read

అభినందించిన ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్

భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి :10వ తరగతి పరీక్షలలో రాష్టంలో 600/599 మార్కులు  సాధించి స్టేట్ టపర్గా నిలిచిన నూజివీడు పట్టణానికి చెందిన ఆకుల మనస్విని ని కలిసి అభినందనలు తెలియజేసిన టీడీపీ ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి పుట్ట మహేష్ కుమార్ యాదవ్. రానున్న రోజుల్లో మరెన్నో విజయాలు సాధించి కన్న తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు ఏలూరు జిల్లా పేరును నిలబెట్టాలని తెలియజేసారు. విద్యార్థిని తల్లిదండ్రులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొని అభినందించారు. మీ విజయానికి తామంతా కృషి చేస్తామని అన్నారు.

About Author