PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు టిడిపి విరాళాల సేకరణ   

1 min read

పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్యాం కుమార్ నేతృత్వంలో 

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పత్తికొండలో టిడిపి విరాళాల సేకరణ ప్రారంభించింది. జిల్లా ఉపాధ్యక్షుడు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో పత్తికొండ సుస్వాగతం బోర్డు నుండి పాతపేట వరకు విరాళాలను సేకరించారు. సేకరించిన విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తామని సాంబశివరెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడు, మనోహర్ చౌదరి, రామానాయుడు, శివ రాముడు, శ్రీధర్ రెడ్డి, లోక్ నాథ్, సింగం శ్రీనివాసులు, మీరా హుస్సేన్, వెంకటపతి, దస్తగిరి రెడ్డి, కాకర్ల లక్ష్మీనారాయణ, కడవల సుధాకర్, జూటూరు ఈశ్వరప్ప, తిప్పన్న, గోపాలయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *