PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీ తీర్థం పుచ్చుకున్న గుడికల్ టిడిపి నాయుకులు సుశీలయ్య

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పార్టి  కార్యాలయంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక,బుట్టా శివ నీలకంఠల సమక్షంలో గుడికల్ టిడిపి నాయకులు సుశీలయ్య తోపాటు  బోయ నల్లన్న, నడవలయ్య,గోపాల్, రాముడు, గోవిందు,నీలకంఠ, ఆంజనేయులు,ఆనందు, గుంటేప్ప,  ఈరన్న, వీరన్న,స్వామి, రఘు, బాలు, సుమన్,ఖజా,భాస్కర్, రామకృష్ణ, మరియు  సుమారు 100 మంది పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

About Author