PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా సమస్యల పై టిడిపి నాయకులు డిఐజీ.. కలెక్టర్​ తో చర్చ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు లో ఈరోజు డిఐజీ కోయ ప్రవిణ్ ని, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ని, జిల్లా యస్ సి బిందు మాధవ్ని మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా సమస్యలు పై చర్చించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మీనాక్షి నాయుడు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశేట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు ,పాణ్యం నియోజకవర్గం శాసనసభ్యులు గౌరు చరిత రెడ్డి ,పత్తికోండ నియోజకవర్గం శాసనసభ్యులు కెయి శ్యామ్ బాబు , కోడుమూరు నియోజకవర్గం శాసనసభ్యులు బోగ్గుల దస్తగిరి , తదితరులు పాల్గొన్నారు.

About Author