PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సిఐ, తహసీల్దార్లను సన్మానించిన వగరూరు టిడిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  మండల పరిధిలోని వగరూరు గ్రామానికి చెందిన సీనియర్ టిడిపి నాయకులు అబ్దుల్, టిడిపి నాయకులు హిదాయత్, దస్తగిరి, ప్రతాప్ మహదేవ, నిజాముద్దీన్, చక్రి ఖాజా సిలార్ లు మంగళవారం మంత్రాలయం లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ కార్యాలయంలో రవి ని, పోలీసు స్టేషన్ లో సిఐ రామాంజులు లను వేరు వేరు సమయాల్లో కలిసి శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరికీ సమ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

About Author