PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పగిడ్యాల తహసిల్దార్ ను కలిసిన టిడిపి నేతలు

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడ్యాల మండల నూతన తహసిల్దార్ గా ఎం శివరాముడు ను మండల టిడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. బుధవారం సా.4 గంటలకు తహసిల్దార్ ను టిడిపి నాయకులు పూల్యాల రాజశేఖర్ రెడ్డి,పి.వాసురెడ్డి, బి.దామోదర్ రెడ్డి కలసి తహసీల్దారును శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా మండలంలోని పలు ప్రజా సమస్యల గురించి తహసిల్దార్ తో వారు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఓగిలి శ్రీనివాసులు,పగడం శేఖర్, అవుల శ్రీనివాసులు,డిగ్రీ గోకా రి,మీనిగ బాబు,అడ్డాకుల రమేష్,ఎల్లాస్వామి, హనుమన్న వెంకటేశ్వర్లు చిన్న పాల్గొన్నారు.

About Author