PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అనారోగ్యంతో ఉన్న టీడీపీ సభ్యురాలిని పరామర్శించిన  టీడీపీ నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూల్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో అనంతపూరు నుండి వచ్చి చికిత్స్త పొందుతున్న ఐటీడీపీ అనంతపూరు ప్రధానకార్యదర్శి మంజునాథ్ తల్లిని ఆదివారం సాయంత్రం టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు యాదవ్  , ఐటీడీపీ కర్నూల్  జిల్లా అధ్యక్షులు గట్టు తిలక్  , బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాదవ్  , ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు అఖిల్ మరియు ఐటీడీపీ సభ్యులతో కలిసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మంజునాథ్ తల్లి ని పరామర్శించడం జరిగింది, మంజునాథ్ యొక్క తల్లికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించడం జరిగింది , తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుంది అని భరోసానిచ్చి  వారి కుటుంబానికి ఆర్థికంగా నాగరాజు యాదవ్  సాయం చేయడం జరిగింది తెదేపా నాయకులతో పాటు   ఐటీడీపీ సభ్యులు ఆనంద్ , మురళి ,దినేష్, ఎరుకలి సాయి  వెళ్లడం జరిగింది.

About Author