PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: నూతన బాధ్యతలు చేపట్టినప్యాపిలి సర్కిల్ ఇన్స్పెక్టర్  వెంకట  రామిరెడ్డి ని తెదేపా నాయకులు  మాజీ ఎంపీపీ టీ.శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి, జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవ్, బిసి  నాయకుడు ఎన్ .నాగేంద్ర,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆర్.కృష్ణమోహన్ ,మండల తెలుగుయువత అధ్యక్షుడు  కోదండరామయ్య యాదవ్,మండల ఐటీడీపీ అధ్యక్షుడు నరేంద్ర యాదవ్. మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్మానించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

About Author