PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు

1 min read

బీఎస్పీ సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ

పల్లెవెలుగు వెబ్ సింగనమల :  బహుజన సమాజ్ పార్టీ సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి కుందనం గౌతమికి ఓటు వేసిన 3868 మంది ఓటర్లకు ఆ పార్టీ సింగనమల నియోజకవర్గం ఇంచార్జ్ కొత్తూరు లక్ష్మీనారాయణ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్సీరామ్ బహుజనులు రాజకీయాల్లోకి రావాలని, పోటీ చేసిన వెంటనే  గెలవడం అంత సులువు కాదని కాన్షిరం మాటను గుర్తు చేశారు. కాన్సిరాం మొదటిసారి పోటీ చేయాలన్నారు, రెండోసారి ప్రత్యర్థిని ఓడించాలి, మూడోసారి కచ్చితంగా విజయం  సాధిస్తారని చెప్పారని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. పోటీ చేసిన మొదటి సారి కుందనం గౌతమీకి 3,868 ఓట్లు రావడం పట్ల లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశారు.

About Author