PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ప్రజలకు ..కృతజ్ఞతలు

1 min read

కర్నూలు, పల్లెవెలుగు:సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు.. అలాగే సహకరించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ అసెంబ్లీ ఇంతియాజ్​. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సంక్షేమ పథకాల ద్వారా వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు.  కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందిన టీజీ భరత్​కు  ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు  ప్రజలు అవకాశం ఇచ్చారని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల క్షేమం కోసం ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

About Author