PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల దృష్ట్యా మధ్యం విక్రయిస్తే చర్యలు తప్పవు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా ఈరోజు హోలగుంద  ఎస్సై పెద్దయ్య నాయుడు హోలగుంద   గ్రామంలో ఉన్నటువంటి Arrack sellers ఎవ్వరు  కూడా మధ్యము అమ్మకూడదని  కౌన్సిలింగ్ చేయడమైనది. అంతేగాక వీరందరిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేయడమైనది. ఒకవేళ వారు దీనిని అతిక్రమించిన ఎడల ఒక్కొక్కరి నుండి లక్ష రూపాయల జరిమానాను గవర్నమెంట్ కు జమ చేయబడును.

About Author