PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు నగరంలో అశోక్ నగర్ ఏరియా బంగారుపేట ఏరియాలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీని సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ బలోపేతంగా మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ ఉన్న షేక్ జిలాని భాష  ప్రచారము ముమ్మరంగా కొనసాగింది, సిపిఐ పార్టీ రామకృష్ణ  మాజీ కార్పొరేటర్ గిడ్డమ్మ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కాజా హుస్సేన్ మరియు తదితరులు పాల్గొన్నారు, అక్కడ ప్రజలు వార్డులో ఉన్న సమస్యలను ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న షేక్ జిలానీ భాష కి వార్డులో ఉన్న సమస్యలు ప్రజలు  చెప్పుకున్నారు, తమ పార్టీ అధికారంలో వస్తే ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆ కాలనీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని సిపిఐ సిపిఎం బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించాలని ఆయన కోరారు.

About Author