PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సమస్యల పరిష్కార వేదిక వినతులను వెంటనే పరిష్కరించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్యాపిలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన  ప్రజా సమస్యల పరిష్కార వేదిక  కార్యక్రమంలో భాగంగా ప్యాపిలి మండల ప్రజల సమస్యలపై వినతిపత్రాలు స్వీకరించి, వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి రామకృష్ణాపురం గ్రామమునకు వాగు బ్రిడ్జి పనులు మధ్యలో నిలిచినందున గ్రామంలో నుంచి బస్టాండ్ కి వెళ్ళు దారిలో బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో వర్షం వచ్చినప్పుడు వాగు రావడంతో ప్రజలు రాకపోకలు నిలిచిపోతున్నాయని , అలాగే తాత్కాలికంగా వేసిన మరో దారి వాగు రావడంతో పూర్తిగా కొట్టుకపోవడం జరిగినందుకు వాటిని పరిష్కరించాలని మరియు  గ్రామంలోని కొన్ని చోట్ల  సీసీ రోడ్డు వెయ్యనందున వర్షం వచ్చినప్పుడు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని మా గ్రామానికి వేంటనే సిసి రోడ్స్ సాంక్షన్ చేపించాలని ఎమ్మెల్యే కి అర్జీ రూపంలో  గ్రామ ప్రజల తరఫున అలెబాద్ మధు శేఖర్, వడ్డే మాధవరాజు  కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *