PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోగిలతోట గ్రామంలో ప్రశాంతంగా ముగిసిన (ఎస్.ఎం. సి )ఎన్నికలు

1 min read

చైర్మన్ గా కుడ్లూరు బసవరాజు, వైస్ చైర్మన్ గా ఇటిగాల్ సావిత్రి 

పల్లెవెలుగు  వెబ్ హొళగుంద:  హోళగుంద మండలం కోగిలతోట గ్రామంలో జడ్పీహెచ్ స్కూల్  పాఠశాల ప్రధానోపాధ్యాయులు లాలు  స్వామి ఆధ్వర్యంలో గ్రామ కానిస్టేబుల్ యు. వెంకటేష్ పర్యవేక్షణలో స్కూల్ చైర్మన్, వైస్ చైర్మన్(ఎస్.ఎం.సి) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి .కోగిలతోట గ్రామంలో 27మంది కమిటీ సభ్యులతో స్కూల్ చైర్మన్ గా కుడ్లూరు బసవరాజు, వైస్ చైర్మన్ గా ఇటిగాళ్ సావిత్రి లను  ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్,వైస్ చైర్మన్ మాట్లాడుతూ 27 మంది కమిటీ సభ్యులతో మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా విద్యార్థిని, విద్యార్థినీయుల తల్లి దండ్రులకు మరియు పాఠశాల సిబ్బందికి మరియు కోగిలతోట గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author