PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి దాత్రి రెడ్డి

1 min read

మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, సంఘ సభ్యులు

జిల్లా అభివృద్ధికి ఉద్యోగులంతా సహకారాన్ని అందించాలి 

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు కలెక్టరేట్ లో ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యత లను స్వీకరించిన  పి.ధాత్రి రెడ్డి ని ఏపీ ఎన్జీవోస్ నాయకులు కల్సి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఏలూరు తాలూకా  ఎన్జీజీవోస్ అసోసియేషన్ నాయకులు కె. సత్యనారాయణ,నోరి శ్రీనివాస్ పూడి శ్రీనివాస్, నరేంద్ర, నారాయణ నాయుడు. బేగ్, గంగాధర్, మహిళా విభాగం సభ్యులు సునీత, సత్య భారతి,సత్యశ్రీ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి ఉద్యోగులoత సహకారాన్ని అందించాలని కోరారు.

About Author