PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈనాడు సంస్థ చైర్మన్ రామోజీరావుకి ఘన నివాళులు

1 min read

పల్లెవెలుగు వెబ్  హొళగుంద: ఆలూరు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ ఆదేశాలకు మేరకు ఈనాడు సంస్థ చైర్మన్ రామోజీరావు  మృతి చెందినందుకు గానుహొళగుంధ మండలం కన్వీనర్ తిప్పయ్య, అద్వారాలో హోళగుంధ లో ఈరోజు మధ్యాహ్నం  ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ప్రగడ సానుభూతి తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలూరుటిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ,BVG యూత్ టిడిపి సిబిఎన్ ఆర్మీ మోయిన్, గాది లింగ, అల్తాఫ్, మహమ్మద్, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author