PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా గొర్రెల పెంపకదారుల చైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఉమ్మడి కర్నూలు జిల్లా   జిల్లా గొర్రెల పెంపకదారుల చైర్మన్ ఎలక్షన్లో ఏకగ్రీవంగా ఎన్నికైన కురువ శ్రీనివాస్  ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆలూరు తాలూకాHolagunda మండలం గొర్రెల పెంపకదారుల సహకార సంఘ అధ్యక్షుడు ఏం అమానుల్లా ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎంపీ బస్తిపాడు నాగరాజు మరియు కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షుడు తిక్కారెడ్డి ని సన్మానించడం జరిగింది. గొర్రెల దక్షుడు అమానుల మాట్లాడుతూమా నియోజకవర్గంలో గొర్రెల కాపారా దారులు పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది.  వారికి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి సహాయం చేయాలని మన జిల్లాMP అయినా నాగరాజ్ ని కోరడమైనది.అదేవిధంగా గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి కటాయించి వాటిలో పశుగ్రాస వేసుకునే విధంగా తమరు సహాయం చేయాలని మన పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ నాగరాజ్ ని మర్యాదపూర్వకంగా కలవడంజరిగింది. అదేవిధంగా కొత్తగా ఎన్నికైన ఉమ్మడి కర్నూలు జిల్లా చైర్మన్ శ్రీనివాసులు ని కూడా విన్నపించడం అయినదిఎంపీ సానుకలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఎంపీ నాగరాజ్ టిడిపి జిల్లా అధ్యక్షులు తిక్కా రెడ్డి పత్తికొండ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి ఉమ్మడి జిల్లా గొర్రెల కాపర్ దార్ల మాజీ చైర్మన్లు నాగేశ్వర యాదవ్  రాం పుల్ల యాదవ్ వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *