PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మూగజీవాలకు రోగాలు రాకుండా వ్యాక్సిన్ ..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఎల్ కే  తాండ గ్రామంలో శుక్రవారం నాడు  మండల పశు వైద్యాధికారి  డాక్టర్ సాయి హరిణి ఆదేశాల మేరకు అనిమల్ హజ్బెండరి అసిస్టెంట్ గుణశేఖర్ షబానా హరిత పశువుల లేగ దూడలకు బ్రుసెల్లా వ్యాక్సిన్ వేసి  చెవులకు ట్యాగ్ వేశారు మూగజీవాలకు రోగాలు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సమస్య రాకుండా పశువైద్యాధికారులకు సంప్రదించి ప్రత్యేక వైద్య సదుపాయం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాబు నాయక్ ఐటీడీపి సేవ నాయక్ వినోద్ నాయక్ ఆవుల మంద యజమానులు  లింబ నాయక్,రాజ నాయక్, ముత్యలి బాయి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author