PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు ఎం.పి ని కలిసిన రాయలసీమ యూనివర్సిటీ వీ.సీ, రిజిస్ట్రార్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ వీ.సీ ఎన్.టి.కె నాయక్ , రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు ను మర్యాద పూర్వకంగా కలిసారు.. ఎం.పి నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.. ఈ సందర్భంగా వీ.సి యూనివర్సిటీ లోని పలు సమస్యలను ఎం.పి దృష్టికి తీసుకువచ్చారు.. ప్రధానంగా నీటి సమస్య ఎక్కువగా ఉందని, 3 ఏళ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులకు జీతాలు రావడం లేదని, చాలా ఏళ్లుగా బోధన మరియు బోధనేతర పోస్టులు ఖాళీగా  ఉన్నాయని తెలిపారు.. దీని పై స్పందించిన ఎం.పి నాగరాజు యూనివర్శిటీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

About Author