PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా ప్రజలకు  విజయదశమి శుభాకాంక్షలు

1 min read

రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి. జి. భరత్

కర్నూలు, పల్లెవెలుగు: అమ్మవారి ఆశీస్సులతో  జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు,వాణిజ్యం,  ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రివర్యులు టి. జి. భరత్ జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి  ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ సందర్భంగా  రాష్ట్రం, జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రతి కుటుంబానికి విజయాలు లభించాలని, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని,   సుభిక్షంగా ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *