PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామంలో పర్యటించిన వీరభద్ర గౌడ్

1 min read

వీరభద్ర గౌడ్ కి టిడిపి నాయకులు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం

పల్లెవెలుగు వెబ్ ఆలూరు:  ఆలూరు తాలూకా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,తాలూకా ప్రజల అభిమాన నాయకులు  వీరభద్ర గౌడ్  సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఆలూరు మండలం ముద్దనగేరి గ్రామంలో పర్యటించారు. అనంతరం. వీరభద్ర గౌడ్ కి టిడిపి నాయకులు కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికి పెద్దఎత్తున సత్కరించటం జరిగింది.ఈకార్యక్రమంలో ముద్దనగేరి గ్రామ టిడిపి నాయకులు, అలాగే మండల కన్వీనర్ తో పాటు మండల వివిధ గ్రామాల ప్రజలు ఆయా గ్రామాల టిడిపి సీనియర్ నాయకులు, కార్యకర్తలతో పాటు తాలూకా స్థాయిలో ప్రస్తుతం వివిధ హోదాలలో ఉన్న టిడిపి నాయకులు,కార్యకర్తలు అలాగే నందమూరి,నారా అభిమానులు,బీవీజీ అభిమానులు అలాగే Itdp,Tntuc,Tnsf,తెలుగు యువత టీమ్ మెంబర్స్ అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.

About Author