PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ఎంపీ..ఎమ్మెల్యే అభ్యర్థలను ఓటు వేసి గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హలగుంద మండలం ఎల్లర్తి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి  వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు..సూపర్ సిక్స్ పథకాల గురించి  ప్రజల్లో ప్రచారం చేయడం జరిగింది . ప్రచారంలో డీఎస్  బాషా  మట్లాడుతూ అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వీరభద్ర గౌడ్ గెలుపు కొరకు మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు  గెలుపు ప్రజలకు evm మిషన్ చూపిస్తూ వరస బ్యాలెట్ నెంబర్ 4 అభ్యర్థి వీరభద్ర గౌడ్ది, అలాగే 1వ నంబర్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచాలింగాల నాగరాజు కి చూసి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు సూచించడం జరిగింది .కొరకు రెండు ఓట్లు సైకిల్ గుర్తు కి వేసి వేయించాలని ఇంటింటి ప్రచారం చెయ్యడం జరిగింది. ఈ ఐదు సంవత్సరాలు జగన్ మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురుంచి, మొత్తం మన రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. ఈ  కార్యక్రమంలో DS బాషా  అలానే  అబ్దుల్ సుభాన్   దర్గానా  సర్దార్   సీనియర్ నాయకులు, మరియు మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ఐ టిడిపి కార్యకర్తలు, జనసేన,  బిజెపి నాయకులు అందరూ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు పాల్గొన్నారు.

About Author