PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  కల్లూరు మండలం యాపర్ల పాడు,ఎర్రకత్వ,కొల్లం పల్లి తాండ, చిన్న టేకూరు,పెద్ద టేకురు,దూపాడు గ్రామలలో ఎన్నికల ప్రచారం భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు డి రామాంజనేయులు,మాజీ ఎంపీపీ వాకటి మాధవి, మాదేశ్,మండల నాయకులు ఉలిందకొండ రమణ,వెంకటేశ్వర్లు,ఎర్రకత్వ గ్రామం నాయకులు నరేంద్ర చౌదరి,మద్ధయ్య,కొల్లం పల్లి తాండ శంకర్ నాయక్,హీరు నాయక్, చిన్నటేకూరు మాజీ సర్పంచ్ లక్ష్మన్న,మాజీ ఎంపీటీసీ రామాంజనేయులు,ఆంజనేయులు,మురళీ,శేషగిరి రావు, పద్మావతీ,చిన్నటెకురు గ్రామం సాయి తరుణ్ కుమార్ రెడ్డి, వెంకటప్ప, దుపాడు గ్రామo లోకేష్,పాణ్యo తెలుగు యువత అధ్యక్షుడు జావాజి గంగాధర్ గౌడ్,బీసీ సెల్ రాష్ట కార్యదర్శి కాసాని మహేష్ గౌడ్,అర్బన్ నాయకులు కురువ ధనుంజయ, కెతూరు మధు,పెద్దకొట్టల రంగ రెడ్డి, సల్కాపురo దేవేందర్ రెడ్డి,మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి,మరియు టీడీపీ,బిజెపి,జానసేనా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author