PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టరు చేతులమీదుగా ఓటరు అవగాహన ప్రచార పత్రం విడుదల

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు ఓటర్లు తమ ఓటు హక్కును సామజిక బాధ్యతగా భావించి పెద్దఎత్తున పోలింగులో పాల్గొనాలని జిల్లా కలెక్టరు జి. సృజన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్వీప్ (SVEEP) ఆధ్వర్యంలో చేపట్టిన ఓటరు అవగాహన ప్రచార పత్రాన్ని కలెక్టరతమ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి పివి. రమణ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టరు శివలీల ల పాల్గొన్నారు.

About Author