PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ముఖ్యమంత్రి ప్రమాణా స్వీకారాన్ని తిలకించిన  మహిళలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నిన్న మధ్యాహ్నం అమరావతిలో ఆంధ్రప్రదేష్ నూతన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణా స్వీకార కార్యక్రమాన్ని మహిళలు ప్రజలు తిలకించారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ప్యారడైజ్,ఎన్ఎస్ ఫంక్షన్ హాల్ మరియు శివశంకర్ థియేటర్ దగ్గర అధికారులు ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా పట్టణంలోని ప్రజలు కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని చూశారు.ఈ స్క్రీన్ లో దగ్గర మహిళలు కూడా భారీగా వచ్చి కార్యక్రమాన్ని చూశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మరియు 23 మంది రాష్ట్ర మంత్రులు ప్రమాణా స్వీకారం చేశారు.వీరిలో కర్నూలు నుండి టీజీ భరత్. బనగానపల్లె-బీసీ జనార్దన్ రెడ్డి,నంద్యాల-ఎన్ఎండీ ఫరూక్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఈలలు కేకలతో ఫంక్షన్ హాళ్లు మార్మోగాయి.

About Author